Sunday, December 27, 2015

భరణి 1 పాదము



విష్ణు సహస్రనామ స్తోత్రన్ని చదవలేని వల్లు వారి జన్మ నక్షత్ర పాదమును
బట్టి ఈ శ్లోకమును పటించడం  వలన విష్ణు సహస్రం చదివిన ఫలితం కలుగుతుంది.


భరణి 1 పాదము 


 స్వయమ్భూ శ్శమ్భు రాదిత్యః పుష్కరాక్షో మహస్వనః l

అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః  ll


No comments:

Post a Comment